ఇంటి బాట పట్టిన గురుకుల విద్యార్థులు

54பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇంటి బాట పట్టారు. అక్టోబర్ రెండు నుంచి 14 వరకు దసరా సెలవులు ఉండడంతో మంగళవారం సాంఘిక సంక్షేమ బాలుర, బాలికల పాఠశాలలు, జ్యోతిబాపూలే బాలికల పాఠశాల, ఇతర గురుకుల పాఠశాల విద్యార్థులను తమ తల్లిదండ్రులు వచ్చి వాహనాలలో తీసుకెళ్లిపోయారు. దీంతో ఆయా గురుకులాల వద్ద సందడి నెలకొంది.

தொடர்புடைய செய்தி