గోలేటి ఆఫీసర్స్ క్లబ్ లో ఇంజనీర్స్ డే

75பார்த்தது
గోలేటి ఆఫీసర్స్ క్లబ్ లో ఇంజనీర్స్ డే
బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి ఆఫీసర్స్ క్లబ్ లో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఏరియా జిఎం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రాజెక్టు ఇంజనీర్ వీరన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி