మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

560பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని స్టేషన్ రోడ్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పెద్దపెల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శాంతిఖని గని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, నాయకులు వెంకటరమణ, ఆవుల రవి కిరణ్, అనుముల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி