బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

80பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, వారి అటెండర్ల కు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி