పీవీ రావు కాలనీలో క్రికెట్ టోర్నమెంట్

558பார்த்தது
పీవీ రావు కాలనీలో క్రికెట్ టోర్నమెంట్
దహేగాం మండలంలోని పీవీ రావు కాలనీలో శ్రీపాల్వాయి పురుషోత్తం రావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ 1 జనవరి 2024 న ప్రారంభమవుతుందని నిర్వాహకులు శనివారం తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్ల అభ్యర్థులు మొదటగా 1500 చెల్లించి పాల్గొనవచ్చని, ఈ టోర్నీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా30000, రెండవ బహుమతిగా 20000 ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி