కాసిపేట రెండవ గని పై భక్తిశ్రద్ధలతో ఛండిహోమం

57பார்த்தது
దుర్గాదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాసిపేట రెండవ గని పై దుర్గాదేవి మందిరంలో కార్మిక దంపతులు చండీహోమం ఘనంగా నిర్వహించారు. చండీయాగంలో మందమర్రి ఏరియా జిఎం దేవేందర్, ఏఐటియూసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తో కలిసి చండీ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత అనుగ్రహంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించామని జిఎం పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி