బెల్లంపల్లిలో భక్తిశ్రద్ధలతో చండీయాగం

80பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని బంగారు మైసమ్మ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో చండీయాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికారులు, రాజకీయ నాయకులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని యాగం చేపట్టినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி