రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక

76பார்த்தது
రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక
ఎస్ జీఎఫ్ అండర్ -17 రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధి కే. భీమారావు ఎంపికయ్యాడు. మంచిర్యాలలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో జిల్లా జట్టు తరుపున ఆడి ప్రతిభ చూపాడు. భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ప్రిన్సిపాల్ డూట శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్, ఏ. విజయ్కుమార్ లు తెలిపారు.

தொடர்புடைய செய்தி