అన్నింటికీ అంగన్వాడీలే కానీ వారి సేవల్ని గుర్తించని ప్రభుత్వం

648பார்த்தது
అన్నింటికీ అంగన్వాడీలే కానీ వారి సేవల్ని గుర్తించని ప్రభుత్వం
మంచిర్యాల జిల్లాలో పలు కేంద్రాల్లో విధులు నిర్వర్తించే అంగన్వాడీ టీచర్లకు ఇతర పనులు అధికారులు అప్పచెప్పడం తమకు పనిభారం పెరుగుతుందని అంగన్వాడీ సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో కొన్ని కేంద్రాలలో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు బిఎల్ఒ మరియు వాక్సినేషన్ వంటి ఇతర కార్యక్రమాలు తమకే అప్పచెప్పడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీ సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు దీనిపై స్పందించి ఖాళీగా ఉన్న కేంద్రాలలో పోస్టులను భర్తీ చేసి తమకి పని భారం తగ్గించేలా చూడాలని అంగన్వాడీ సిబ్బంది కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி