నిర్లక్ష్యపు నీడన పల్లెదవాఖాన

1886பார்த்தது
నిర్లక్ష్యపు నీడన పల్లెదవాఖాన
భీమీని: వీగాం గ్రామంలో పల్లెదవాఖాన నిర్లక్షం కి గురవుతున్న ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని గ్రామప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ఈ పల్లె దవాఖాన కి కనీసం తలుపులు, కిటికీలు కూడా సరిగ్గా లేకపోవడంతో అందులో విషపురుగులు, సర్పాలు ప్రవేశించే అవకాశం ఉండటంతో ప్రతిరోజు ఆసుపత్రిని తెరవాలంటే సిబ్బంది భయపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి దవాఖానని బాగుచేయాలని ప్రజలు శనివారం కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி