నెన్నెలలో ఉద్యోగం పేరిట మోసం.. చీటింగ్ కేసు నమోదు

83பார்த்தது
నెన్నెలలో ఉద్యోగం పేరిట మోసం.. చీటింగ్ కేసు నమోదు
నెన్నెలా జిల్లా పరిషత్ పాఠశాలలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని మండలానికి చెందిన బోరం స్వర్ణలతను మోసం చేసిన బాపు, శ్రీనివాస్, తిరుమల్, రవీందర్, హెచ్ ఎం లపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ సోమవారం తెలిపారు. ఉద్యోగానికి 1. 36 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పి ఆమె వద్ద తీసుకొని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. విధులకు హాజరైన ఆమె నెల దాటిన వేతనం రాకపోవడంతో సదరు వ్యక్తులను నిలదీసిందన్నారు.

தொடர்புடைய செய்தி