100 శాతం వైకల్యం ఉన్న రాని పెన్షన్

1905பார்த்தது
మంచిర్యాల: కన్నేపల్లి మండలంలోని వీరాపూర్ గ్రామ పంచాయితీకి చెందిన నికాడిబాపు అనే వ్యక్తి చూపు కోల్పోయి 100శాతం వైకల్యం సర్టిఫికెట్ కలిగి ఉన్న కూడా తనకు ప్రభుత్వం నుంచి శుక్రవారం పెన్షన్ రావటం లేదని ఆందోళన చెందుతున్నాడు. తాను అధికారుల చుట్టూ, వారి ఆఫీసుల చుట్టూ పలుమార్లు తిరిగిన కూడా ఎవరు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు కాస్త దీనిపై స్పందించి తనకు పెన్షన్ వచ్చేలా చూడాలని బాపు వారిని కోరుతున్నాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி