వనపర్తి: హైదరాబాద్ బయలుదేరిన డిఎస్సి అభ్యర్థులు

80பார்த்தது
వనపర్తి: హైదరాబాద్ బయలుదేరిన డిఎస్సి అభ్యర్థులు
వనపర్తి జిల్లా డీఎస్సీ పరీక్షల్లో 123 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం నియామక పత్రాలు అందుకునేందుకు గానూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి హైదరాబాద్ కు బయలుదేరినారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు గాను నియామక పత్రాలు పొందుటకు మూడు ప్రత్యేక బస్సులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ జెండా ఊపి సాగనంపారు.

தொடர்புடைய செய்தி