విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలి: కలెక్టర్

52பார்த்தது
విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలి: కలెక్టర్
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపూర్ ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం ఆకస్మికంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. విద్యార్థుల విద్యాసామర్థ్యాలను పరిశీలించిన కలక్టర్ ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టు గత మూడు సంవత్సరాలుగా ఖాలీగా ఉన్న విషయాన్ని గ్రామస్తులు కలక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే భర్తీ చేస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி