మహిళా శక్తి పథకానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి: అదనపు కలెక్టర్

77பார்த்தது
మహిళా శక్తి పథకానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి: అదనపు కలెక్టర్
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చిందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు వివిధ రకాల వ్యాపారాలు చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రుణాలు మంజూరు చేసి కొత్త వ్యాపారాలను ప్రోత్సహించాలన్నారు. 3,100 మంది మహిళలను సంఘాలలో చేర్చడానికి లక్ష్యం విధించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி