అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు

78பார்த்தது
అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు
అక్రమంగా మద్యం తరలించిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మురళి అన్నారు. మంగళవారం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి మరికల్ నుండి అక్రమంగా తన గ్రామానికి మద్యం తీసుకెళ్తుండగా పోలీసులు దాసులు చేసి పట్టుకున్నట్లు చెప్పారు. రూ. 3, 720 విలువైన 15. 06 లీటర్ల మద్యం సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బెల్టు షాపుల్లో మద్యం విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி