మే 3న సిపిఐ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

66பார்த்தது
మే 3న సిపిఐ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ లక్ష్మణ చారి భవన్ లో మే 3వ తేదిన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం స్థాయి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు , సిపిఐ జిల్లా సమితి సభ్యుల సమావేశం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ నాయకులు నారాయణ వస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி