పదవ తరగతి పరీక్షల్లో 10/10 జిపిఏ సాధించాలి: కలెక్టర్

55பார்த்தது
పదవ తరగతి పరీక్షల్లో 10/10 జిపిఏ సాధించాలి: కలెక్టర్
నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను, పాఠ్య పుస్తకాల, నోట్ బుక్స్, పంపిణీ, విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో 10/10 జిపిఎ, సాధించేలా విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி