మహిళల సంక్షేమానికి కృషి చేస్తాం

58பார்த்தது
మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అందులో భాగంగానే మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం నర్వ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు రాకుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி