ఆసుపత్రి పై నమ్మకం కలిగించాలి

76பார்த்தது
ఆసుపత్రి పై నమ్మకం కలిగించాలి
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నర్వ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి ఉద్యోగుల హాజరు రిజిస్టర్ పరిశీలించి ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు 24 గంటలు అందుబాటులో వుండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி