గణేష్ నిమజ్జనం ఊరేగింపు మార్గం పరిశీలన

82பார்த்தது
ఉట్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఎస్పీ యోగేష్ గౌతమ్, వినాయక మండపాల నిర్వాహకులు, ఇతర అధికారులు కలిసి గణేష్ నిమజ్జన ఊరేగింపు మార్గాలను, పెద్ద చెరువును శుక్రవారం పరిశీలించారు. అనంతరం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. వేడుకలకు పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉత్సవాలకు, ఊరేగింపుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி