సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎంపి

67பார்த்தது
డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం నర్వ మండల కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురికి సభ్యత్వ నమోదు చేయించారు. బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించాలని, మోడీ విధానాలు, అభివృద్ధి వివరించాలని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీజేపీ కి అవకాశం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி