ఆత్మకూరు: విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

67பார்த்தது
హైద్రాబాద్ లోని హిందూ దేవాలయాలు, దుర్గామాత విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలో దాడులకు నిరసనగా దుండగుల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி