సైక్లింగ్ పోటీలకు బయలుదేరి వెళ్లిన క్రీడాకారులు

56பார்த்தது
నిజామాబాద్ జిల్లాలో జరిగే సైక్లింగ్ పోటీలకు శుక్రవారం జిల్లా క్రీడాకారులు మక్తల్ నుండి బయలుదేరి వెళ్ళారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి క్రీడాకారులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో పథకాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி