మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన ఎంపీ మల్లు రవి

66பார்த்தது
మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన ఎంపీ మల్లు రవి
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డా. సి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తిమ్మాజీపేట మండలం ఆవంచలోని లక్ష్మారెడ్డి నివాసంలో శ్వేతా రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తల్లి లేనిలోటు తీర్చలేనిదన్నారు. ఈ కష్ట సమయంలో మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని లక్ష్మారెడ్డికి సూచించారు.

தொடர்புடைய செய்தி