మహబూబ్ నగర్-తాండూర్ రాకపోకలు బంద్

51பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ లో మళ్లీ ప్రారంభమైన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో ఎన్. హెచ్ -167 ప్రధాన రహదారిపై వరద నీరు పారుతుంది. దీంతో శుక్రవారం మహబూబ్ నగర్, తాండూర్, పరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులు మహబూబ్ నగర్- తాండూర్ వెళ్లే రహదారికి అంతరాయం ఏర్పడిందని, వేరే దారి నుంచి వెళ్లాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி