ఆదర్శనగర్ కాలనీ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి: డీకే అరుణ

52பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సర్వేనెంబర్ 523 బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్న దీక్షా శిబిరాన్ని సోమవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. సర్వే నంబర్ 523 ఆదర్శనగర్ కాలనీ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. అర్హులను గుర్తించి వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி