గణనాథుడి చల్లని చూపు జిల్లా ప్రజలపై ఉండాలి: ఆర్. యం శ్రీదేవి

66பார்த்தது
గణనాథుడి చల్లని చూపు జిల్లా ప్రజలపై ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుడికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. యం శ్రేదేవి మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం ఆర్టీసీ బస్టాండులో నియమనిష్ఠలతో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி