అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్

57பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ పరిధిలోని సిగ్నల్ గడ్డ వద్ద ముదిరాజ్ వినాయక నిమజ్జన ఉత్సవ కమిటీ తరపున సోమవారం చేపట్టిన అన్నదానం కార్యక్రమాన్ని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై అన్నదానం ప్రారంభించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ. భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న వినాయక చవితి సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడి అశిస్సుతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி