పర్యావరణ పరిరక్షణ కోసం.. అలుపెరుగని పోరాటం

58பார்த்தது
పర్యావరణ పరిరక్షణ కోసం.. అలుపెరుగని పోరాటం
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్ జిల్లా కేంద్రానికి చెందిన అన్బు చార్లెస్ 60ఏళ్ల వయస్సలోనూ పర్యావరణ పరిరక్షణ అంశంపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పర్యావరణ పరిరక్షణ చేపట్టకపోతే మానవాళికి ముప్పు పొంచి ఉందని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపాజీ, పోలీస్ సిబ్బంది చార్లెస్ ను శాలువాతో సన్మానించారు.

தொடர்புடைய செய்தி