మహిళ కానిస్టేబుల్ మృతికి ఎస్పీ సంతాపం

59பார்த்தது
మహిళ కానిస్టేబుల్ మృతికి ఎస్పీ సంతాపం
జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న కుమారి శ్రావణి బుధవారం నాగార్జున సాగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీనికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఆమె అప్రమత్తంగా ఉండేదని, ఆమె లేని లోటు తీర్చలేనిదని ఎస్పీ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி