ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

52பார்த்தது
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி