వరద బాధితులకు ఆర్థిక సాయం

56பார்த்தது
వరద బాధితులకు ఆర్థిక సాయం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సిటీపాడు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీందర్ వరద బాధితులకు రూ. 50 వేలను ఆర్థిక సాయంగా అందజేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ సంతోష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు నిధులను అందించారు. మోటివేషనల్ స్పీకర్ గా పని చేస్తున్న ఆయన మిత్రులు, బంధువులతో డబ్బులు సేకరించారు. పోగు చేసిన నిధులను చెక్కు ద్వారా సీఎం సహాయ నిధికి అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி