మాజీ మంత్రి సతీమణి కన్నుమూత

70பார்த்தது
మాజీ మంత్రి సతీమణి కన్నుమూత
మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా అవంచ గ్రామంలో మంగళవారం సాయంత్రం మూడు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி