నీట మునిగిన గ్రామం

85பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి మానవపాడు మండలం వల్లూరు గ్రామం నీట మునిగింది. గ్రామ సమీపంలోని వాగు నీరు ఏకంగా గ్రామంలోకి చేరుకుంది. ఇళ్లల్లోకి నీరు రావడంతో జనం ఇబ్బంది పడ్డారు.

தொடர்புடைய செய்தி