మహిళలు వ్యాపారవేత్తలుగా మారాలి: ఎమ్మెల్యే

82பார்த்தது
మహిళలు వ్యాపారవేత్తలుగా మారాలి: ఎమ్మెల్యే
మహిళలు వ్యాపారవేత్తలుగా మారాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో ఇందిరా మహిళా శక్తి షాప్ లను ఎమ్మెల్యే ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ.. మహిళలకు అన్ని విధాల ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி