ప్రజా పాలనను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాం: మంత్రి జూపల్లి

85பார்த்தது
ప్రజా పాలనను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాం: మంత్రి జూపల్లి
ప్రజా పాలన అంటే ఇలా ఉంటుందో ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నామని మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ. ఆరు గ్యారంటీల అమలుపైనే తమ దృష్టి అంతా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி