దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్ ను పరామర్శించిన మంత్రి జూపల్లి

84பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకునిన మంత్రి జూపల్లి కృష్ణా రావు శుక్రవారం చిన్న చింతకుంట మండలం దమాగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని కృష్ణారెడ్డి మృతికి మంత్రి జూపల్లి సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని జూపల్లి పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

தொடர்புடைய செய்தி