రేపు పాలమూరుకి సీఎం

71பார்த்தது
రేపు పాలమూరుకి సీఎం
సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కష్ణారెడ్డి ఇటీవల మృతి చెందగా 15 న నిర్వహించే దశ దినకర్మ కు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు రానున్నారు. శనివారం జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హెలీప్యాడ్ ను పరిశీలించారు. సీఎం రాక నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రాకపై ఎమ్మెల్యేతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி