గణనాథుడి పూజలో బండారి శాంతికుమార్

82பார்த்தது
గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన లంబోధరుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరుడి కృపతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி