శాసనమండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారి

50பார்த்தது
తెలంగాణ శానమండలిలో ప్రతిపక్ష నేతగా BRS ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. మధుసూదనాచారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. తనకి అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శ్రీధర్ బాబులు కలసి విషెస్ చెప్పారు.

தொடர்புடைய செய்தி