లారీ, ట్రాక్టర్ ఢీ.. నలుగురికి గాయాలు

64பார்த்தது
ఏపీలోని పల్నాడు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి నాకేదిపల్లి జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி