లోక్సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం అవుతుందని అన్నారు. కాగా, రేపు సభలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ స్థానం కోసం ఎన్డీయే తరుపున ఓం బిర్లా, ఇండియా బ్లాక్ తరుపున కే సురేష్ పోటీలో ఉన్నారు.