సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తాం: CPI నారాయణ

65பார்த்தது
సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తాం: CPI నారాయణ
పుస్తకాలు కాకుండా సమాజాన్ని చదివేవారు మేధావులని సీపీఐ నేత నారాయణ అన్నారు. ప్రొ.సాయిబాబా అలాంటి వ్యక్తి అని కొనియాడారు. గన్‌పార్కు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. సాయిబాబాను పదేళ్లు అన్యాయంగా జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషి ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తామని చెప్పారు. కాగా, గన్‌పార్కు వద్ద 5 నిమిషాల సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కుటుంబసభ్యులు, అభిమానులు కోరగా పోలీసులు నిరాకరించారు.

தொடர்புடைய செய்தி