బియ్యం పట్టివేత

54பார்த்தது
బియ్యం పట్టివేత
ఇల్లెందు మండలం ముకుందాపురంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 59 కిలోల బెల్లంను టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు శనివారం పట్టుకున్నారు. వెంకటరమణ, సంపత్లపై కేసు నమోదు చేశా మని సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు.

தொடர்புடைய செய்தி