ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు అక్కడకక్కడే మృతి

80பார்த்தது
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు అక్కడకక్కడే మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ ఏరియాలో వృద్ధురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో వృద్ధురాలు తులసి (80) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி