బహిరంగ సభకు భారీగా తరలివెళ్తున్న దృశ్యం

1354பார்த்தது
బహిరంగ సభకు భారీగా తరలివెళ్తున్న దృశ్యం
ఖమ్మం నగరంలో భారత రాష్ట్ర సమితి పార్టీ భారీ బహిరంగ సభకు కామేపల్లి మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. మండలం నుంచి సుమారుగా 900 వాహనాల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలుదేరి భారత రాష్ట్ర సమితి బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో భాగంగా మండలంలోని తాళ్లగూడెం గ్రామంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఇట్టి సభకు ఆడ, మగ అందరూ కూడా కేసీఆర్ BRS మొట్టమొదటి బహిరంగ సభలో ప్రసంగం ఏమిమాట్లాడుతారో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ర్యాలీని మండల దళిత సంగం నాయకులు దారా సుందరరావు గారు జెండా ఊపి ప్రారంభించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி