దుశ్చర్యలపై నిజనిర్ధారణ చేశారా?

84பார்த்தது
ఆరుగురు మవోయిస్టుల ఎన్కౌంటర్పై నిజనిర్ధారణ చేసే పౌర హక్కుల సంఘం నేతలు మావోయిస్టులు చేసిన దుశ్చర్యలపై ఎప్పుడైనా నిజనిర్ధారణ చేశారా? అని దళిత ఆదివాసీ మహిళా సంఘం, దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు శనివార ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇటీవల మావోయిస్టు పార్టీసభ్యురాలైన దళితమహిళ రాధను ఇన్ఫార్మర్ నెపంతో మవోయిస్టులు క్రూరంగా హత్య చేసి రహదారిపై పడవేశారని పేర్కొన్నారు

தொடர்புடைய செய்தி