సీతారామ ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీరు అందించాలి

60பார்த்தது
సీతారామ, సీతమ్మధార ప్రాజెక్టులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఉపయోగం లేకుండా పోతుందని, చుక్క నీరు కూడా సాగుకు అందదని తెలంగాణా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాధం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పాల్వంచ చండ్ర రాజేశ్వరరావు భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లా పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி