రేషన్ బియ్యం పట్టివేత

63பார்த்தது
రేషన్ బియ్యం పట్టివేత
కొత్తగూడెం కూలీలైన్ కు చెందిన దొడ్డి కిరణ్ వద్దా రేషన్ బియ్యం ఆదివారం పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ ఆర్. ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. జూలూరుపాడుకు చెందిన కొమ్మిన్ని నాగేశ్వరరావు ఆటోలో రవాణా చేస్తున్న రెండు క్వింటాళ్ల బియ్యం, అన్నారుపాడుకు చెందిన బి. ప్రసాద్, జి. వినోద్లు బైక్ పై 3 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி